Home Search
ప్రజలు ఓట్లు - search results
If you're not happy with the results, please do another search
పెమ్మసానికి జై కొడుతున్న అన్ని వర్గాల ప్రజలు
రాజకీయం అనే చదరంగంలో ఒకప్పుడు ప్రజలే పావుగా మారేవారు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు విని పొంగిపోయేవారు. నెత్తిన చేయి వేసి నిమురుతుంటే మురిసిపోయేవారు. “నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటే...
ఈ సర్వేను ప్రజలు నమ్మరన్న అమర్నాథ్
ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతుందంటూ చెబుతోన్న ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి...
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కేటీఆర్
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తెలంగాణ ఐటీ మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్. శనివారం ఖమ్మంలో లకారం చెరువుపై రూ....
ప్రజలు ఇచ్చిన తీర్పు అమెరికా అభివృద్ధి కోసమేనని బలంగా నమ్ముతున్నా- జో బైడెన్
అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించి, 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్ తొలిసారిగా తన సొంత రాష్ట్రమైన...
ప్రశాంత్ కిషోర్ చెబితే నిజమేనా?
జరగబోయే ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో నాలుగు గంటలు భేటీ...
హైదరా”బ్యాడ్”.. ఈసారీ అంతే!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర ముగిసింది. ఏపీలో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. తెలంగాణలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటేశారు. కానీ రాజధాని హైదరాబాద్ పట్టణంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది....
పోలింగ్ శాతం పెరితే ఏ పార్టీకి ప్రయోజనం?
ఏపీలో ఓటుపై చైతన్యం పెరగడమో లేక ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడమో కారణం ఏదైనా కానీ ఓటు వేయడానికి మాత్రం ఓటర్లు ఎగబడుతున్నారు. పోలింగ్ ప్రారంభవడానికి ముందే క్యూలలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో...
పోలింగ్ శాతం తగ్గేనా? పెరిగేనా?
సార్వత్రిక ఎన్నికల సమరంలో అంతిమ ఘట్టం మొదలైంది. ఇన్నిరోజులు ఏ పార్టీ ఏం చేస్తుందో విన్న జనం.. తమకు నచ్చిన వారికి ఈవీఎం బ్యాలెట్లలో తీర్పు నిక్షిప్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల...
2024 ఎన్నికల్లో పవనే.. “పవర్” ఫుల్ లీడర్!
కూటమి గెలుస్తాందా, వైసీపీ ఓడుతుందా.. అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనూహ్య నిర్ణయాలతో రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశారు....
ఆందోళనకరం .. ప్రచారపర్వం.. !
పార్లమెంట్ ఎన్నికల వేళ.. అధికార, విపక్ష పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ప్రచార తీరులో మార్పు కనిపిస్తోంది. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనే ధోరణి ఉంటోంది. మాకు కాకుండా ప్రత్యర్థి పార్టీకి...