Home Search
ప్రశాంత్ కిశోర్ - search results
If you're not happy with the results, please do another search
బీహార్ సీఎం నితీశ్ కుమార్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక భేటీ, మారనున్న రాజకీయ సమీకరణాలు?
ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను కలుసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ...
ప్రశాంత్ కిశోర్ పై బహిష్కరణ వేటు వేసిన జేడీయూ
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీలో ఉపాధ్యక్షుడుగా ఉన్న ప్రశాంత్ కిశోర్ కు ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ ప్రశాంత్ కిశోర్ ను జేడీయూ నుంచి...
డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ సేవలు వినియోగించుకుంటుండగా, తాజాగా దక్షిణాదికి చెందిన మరోపార్టీ ప్రశాంత్ కిశోర్...
ప్రశాంత్ పేల్చిన బాంబుతో వైసీపీలో అంతర్మథనం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ప్రజామెప్పు కోసం సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో ప్రజల...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్...
ఓట్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్న వైసీపీ
ఎన్నికల సంగంతేంటో కానీ.. ఈ మధ్య ఏపీలో ఎవరిని కలిసినా మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి..నీకు పడ్డాయా అనే మాటలు తెగ వినిపిస్తున్నాయి. కుల వృత్తులు చేసుకునే వారి నుంచి చిన్న వ్యాపారులు...
దూసుకెళ్తున్న టీడీపీ, జనసేన కూటమి
ఏపీ రాజకీయాలు భగభగ మండిపోతున్న భానుడితో పోటీ పడి మరి హీటును పెంచేస్తున్నాయి. నేతల మాటలు, వారికి కౌంటర్లు, రీ కౌంటర్లతో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కిపోతుంది. పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీల...
శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీల నాయకులు సమావేశం
దేశంలో జాతీయ రాజకీయాల్లో ప్రభావం కలిగించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో 8 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు....
వ్యూహాలకు పదునుపెడుతున్న వైసీపీ అధినేత
కూటమి వైపే ఏపీ గాలి వీస్తోందన్న ప్రచారం, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తుల పరిశీలన, సర్వే ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పంథా మార్చుతున్నారు. ప్రజలతో ముఖాముఖి, వర్గాలవారీగా ఆత్మీయ సమావేశాలు,...
ప్రశాంత్ కిషోర్ చెబితే నిజమేనా?
జరగబోయే ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో నాలుగు గంటలు భేటీ...