Home Search
ఫ్లో మీటర్ - search results
If you're not happy with the results, please do another search
హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ మ్యూజిక్ ఫౌంటెన్ను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
హైదరాబాద్ మహా నగరంలో మరోక ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. నగర ప్రజలకు, పర్యటకులకు మరింత ఆహ్లదం కలిగించేలా నగరంలోని లుంబినీ పార్క్ సమీపంలో హుస్సేన్సాగర్ లో ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభమైంది....
మోటార్లకు మీటర్లు పెట్టమనే మోదీ కావాలా?, మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా?, ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్
ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు మండల కేంద్రంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ 'ప్రజా దీవెన' భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు అంశాలను ప్రస్తావిస్తూ కీలక ప్రసంగం చేశారు....
తెలంగాణ: రామగుండంలో భారీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంరూ. 5,200 కోట్ల రూపాయల విలువైన ఎన్టీపీసీ యొక్క బహుళ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన 'ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య -...
పెట్రోల్ కొట్టించినప్పుడు మీరెలా కొట్టిస్తున్నారు?
ఈ మధ్య కాలంలో చాలా మంది పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు..50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు అని కాకుండా.. 113 రూపాయలు, 215 రూపాయలు, 320 రూపాయలతో...
వజ్రాలు భూమి ఉపరితలంపైకి ఎలా చేరుకుంటాయ్? ఆ మిస్టరీ ఏంటి?
మిలియన్ల బిలియన్ల సంవత్సరాలలో భూమి లోతుల వద్ద అపారమైన ఒత్తిడిలో వజ్రాలు ఏర్పడి..అవి కొన్ని అగ్నిపర్వత ప్రక్రియల ద్వారా భూమి క్రస్ట్లో కేవలం 100 కిలోమీటర్ల లోతు వరకూ వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతారు....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’, రైతులు కాస్త ధైర్యంగా ఉండాలి – సీఎం కేసీఆర్
రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు...
హనుమాన్ పుణ్యక్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునేలా కొండగట్టు అభివృద్ధి, వెయ్యి కోట్ల కేటాయింపుకైనా సిద్ధం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నయాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు...
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ బీజేపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ...
కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవిడ్-19 చికిత్సలో భాగంగా...