Home Search
బస్సుయాత్ర - search results
If you're not happy with the results, please do another search
జగన్ ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో తెలుగుదేశం కూటమి, అధికార పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎత్తులకు పై ఎత్తులతో అన్ని పార్టీలూ రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత కూడా కూటమిలో...
ఏది నిజం?.. కోడి కత్తి 2.0నా?.. కుట్రనా??
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి జగన్ కన్ను కు గాయం కావడంపై ఏపీ అట్టుడుకుతోంది. ఓ వైపు వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా...
ప్రచారంలోకి హిందూపురం ఎమ్మెల్యే!
రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేయడమే టార్గెట్గా హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు....
వ్యూహాలకు పదునుపెడుతున్న వైసీపీ అధినేత
కూటమి వైపే ఏపీ గాలి వీస్తోందన్న ప్రచారం, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తుల పరిశీలన, సర్వే ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పంథా మార్చుతున్నారు. ప్రజలతో ముఖాముఖి, వర్గాలవారీగా ఆత్మీయ సమావేశాలు,...
అధికారపక్షానికి దొరికిన ఆయుధం
జనసేనాని పవన్కల్యాణ్కు అన్న చిరంజీవి అండగా నిలిచారు. నీవెంట నేనున్నాను.. అంటూ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా.. తమ్ముడిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘అధికారంలోకి వచ్చాక ఎవరైనా సాయం చేస్తారు.. అధికారంతో సంబంధం లేకుండా తమ్ముడు...
రేసులో కాంగ్రెస్ ఎక్కడ?
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆయా పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించేసి రిలాక్స్ గా.. ప్రచారం చేసుకుంటుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటూ...
మేలుకో తెలుగోడా..బస్సు యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల రాజమండ్రిలోనే భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. కానీ...
తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే హైదరాబాద్కు కాంగ్రెస్ నాయకత్వం తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా...
అనంతపురం తమ్ముళ్ల తగాదాలతో టీడీపీకి కొత్త తలనొప్పులు
గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీ ఈసారి రాయలసీమ మీద కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. అందులోనూ అనంతపురం జిల్లా మళ్లీ తమను ఆదరిస్తుందని నమ్ముతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన...
అమరావతి జేఏసీ సమావేశం ప్రారంభం
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం ప్రారంభమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కనకమేడల...