Home Search
బీసీ డిక్లరేషన్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ నుంచి మరో రెండు డిక్లరేషన్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. మొన్నటి వరకు డీలా పడిన కాంగ్రెస్.. ఇప్పుడు పుంజుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆ పార్టీకి...
అది.. పెమ్మసానికి జయ సంకేతమే!
ప్రజల్లో మంచితనం.. గుండెల్లో నిబ్బరం.. కష్టపడే తత్వం.. ఆ మూడూ ఉన్న నిండైన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో వేస్తున్న తొలిఅడుగులోనే.. ఆయన వెంట వేలాది మంది నడుస్తున్నారు....
50ఏళ్లకే రూ. 4వేలు పెన్షన్
ఏపీ వాసులకు టీడీపీ, జనసేన అధినేతలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్...
రంగంలోకి దిగుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరుసగా తెలంగాణలో బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్...
బలహీన వర్గాలకోసం ఆరాటపడిన వ్యక్తి మహత్మా జ్యోతిరావు పూలే – సీఎం జగన్
బలహీన వర్గాల కోసం, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం మహత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహత్మా జ్యోతిరావు...
ఓటర్లు నాడిని కరెక్టుగా పట్టుకున్న హస్తం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడేలా కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే టఫ్ ఫైట్ ఇస్తుంది లేదంటే హంగ్ ఏర్పడుతుందన్న లెక్కలను.. అమాంతం కిందకు నెట్టేసి విక్టరీని సొంతం చేసుకుంది....
మీరంతా నన్ను ఇందిరమ్మ అని పిలుస్తుంటే బాధ్యత మరింతగా పెరుగుతుంది – ప్రియాంకా గాంధీ
టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన యువ సంఘర్షణ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా 'యూత్ డిక్లరేషన్'ను ప్రకటించారు. సరూర్నగర్ స్టేడియంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ....
కేంద్రం కీలక నిర్ణయం, భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఇకపై ఆ నిబంధన నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు ఎయిర్ సువిధ పోర్టల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను నింపాలనే నిబంధనను...
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 4గురు వైసీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలలో ఎలాంటి సంచలనాలు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో.. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి,...