Home Search
బెంగుళూరు - search results
If you're not happy with the results, please do another search
బెంగుళూరు మెట్రో యొక్క వైట్ ఫీల్డ్ నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం బెంగుళూరు మెట్రో యొక్క వైట్ ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో లైన్ ను...
ఫిబ్రవరి 6న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023 ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీ బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్...
బెంగుళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ లో రూ.5000 కోట్లతో నిర్మించిన టెర్మినల్ 2 ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11, శుక్రవారం నాడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ.5000 కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రధాని...
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొత్త లోగో విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మార్చి 29 నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రాంచైజ్ యొక్క కొత్త లోగోని...
ప్రమాదాన్ని పసిగట్టిన జగన్, ప్రత్యేకహోదా అంశంపై వివరించేయత్నం
త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. మార్చి రెండో వారంలో లోక్ సభ ఎన్నికలతో పాటు, షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయపార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేపనిలో...
మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం అదేనా?
ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. టికెట్ దక్కని నేతలంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో...
80 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ జాబితాలోకి..
భారతదేశంలో కుబేరుల సంఖ్య మెల్లగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో భారతీయుడి పేరు నమోదైంది. అయితే ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరడంతో ఇప్పుడు అందరి చూపు అతనిపై...
మార్చి 12న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేని జాతికి అంకితం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (మార్చి 12, ఆదివారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయడంతో పాటుగా...
తుమకూరులో హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ...
ఎయిర్ ఇండియా ఘటనలో వ్యక్తి అరెస్ట్, బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
ఎయిర్ ఇండియా విమానంలో మత్తులో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ముందడుగు వేశారు. దీనికి కారకుడిగా భావిస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు శనివారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడిని...