Home Search
బొత్స ఝాన్సీ - search results
If you're not happy with the results, please do another search
విశాఖ పొలిటికల్ తెరపై బొత్స ఝాన్సీ పేరు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గపడుతోండటంతో అన్ని పార్టీల కంటే ముందే.. అధికార వైసీపీ తమ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ..తాజాగా...
ఎన్నికల వేళ ఇరుకున పెట్టేస్తున్న పోర్టు సమ్మె
గాజువాక వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాధ్ను ..గంగవరం పోర్టు సమ్మె వెంటాడుతోంది. 20 రోజులుగా అదానీ గంగవరం పోర్టు.. నిర్వాసిత ఉద్యోగుల సమ్మె వల్ల మూతపడింది....
జగన్ తీరుతో వైసీపీ అభ్యర్ధుల్లో మొదలయిన టెన్షన్
కొన్నాళ్లుగా సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్సార్సీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. ఇంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గండం వైసీపీ నేతలను వెంటాడగా.. తాజాగా గంగవరం పోర్టు సమ్మె వల్ల ఏర్పడిన...
విజయనగరంలో హిస్టరీ రిపీట్ అవుతుందా?
గేమ్ చేంజర్ గా అధినేత చంద్రబాబునాయుడి నుంచి కితాబు పొందిన కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం రాజకీయాల్లో ఎటువంటి చేంజ్ లు తెస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే.. ఏకంగా ఎంపీ...
35ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెడతారా?
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా ప్రజలకు తెలుసు. ఆ తర్వాత సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడుగానూ తెలుసు. గీతం ఎడ్యుకేషనల్...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
విశాఖలో టీడీపీ వ్యూహాలు ఈసారి అయినా ఫలిస్తాయా?
విశాఖ పార్లమెంట్ సీటును దక్కించుకోవాలని దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా టీడీపీ కల నెరవేరలేదు. టీడీపీ ప్రయత్నాలన్నీ విశాఖలో బెడిసి కొడుతున్నాయి. ఇప్పటి వరకు...
వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు..? జాబితా వైరల్
త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ గెలుపు గుర్రాలను మిగతా పార్టీలకంటే ముందే బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 50...
సిట్టింగ్లకూ చాన్స్ ఇచ్చారు
రెండు జాబితాలను బాగానే రిలీజ్ చేసిన ఏపీ సీఎం జగన్..అసంతృప్త రాగాలు ఎక్కువ అవడంతో మూడో జాబితాకు కాస్త టైమ్ ఎక్కువగానే తీసుకున్నారు. వైనాట్ 175 నినాదంతో జగన్ అభ్యర్థులను ప్రకటించేసి ఇక...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...