Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
మానవ గగన్యాన్ సాకారం దిశగా భారత్
అంతరక్షింలోకి మానవుల యాత్ర కల సాకారం అయ్యేలా భారత్లోని ప్రయోగాలు ముందకు సాగుతున్నాయి. మన శాస్త్రవేత్తల అనితర సాధమ్యైన కృషితో ఆ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. గగన్యాన్ మిషన్లో భాగంగా ఈరోజు...
ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం.. భారత్లో రెండు ట్విట్టర్ ఆఫీస్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సిబ్బందికి...
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ అధిపతి ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లోని మూడు ట్విట్టర్ ఆఫీస్ల్లో రెండింటిని మూసివేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ, ముంబై నగరాలలోని ఆఫీసులు...
భారత్లో ఐఫోన్ల తయారీకి టాటా గ్రూప్ ప్రణాళికలు? ప్రముఖ తైవాన్ కంపెనీ విస్ట్రన్తో చర్చలు!
ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్ల తయారీ చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్ కేంద్రంగా పనిచేసే...
బ్రెజిల్ కు 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన భారత్, ధన్యవాదాలు తెలిపిన బోల్సోనారో
పొరుగు దేశాలు మరియు ముఖ్య భాగస్వామ్య దేశాలకు దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో తయారైన 20 లక్షల కోవీషీల్డ్...
భారత్ యూపీఐ-సింగపూర్ పేనౌ మధ్య అనుసంధాన ప్రక్రియ, ఇకపై నగదు బదిలీ మరింత సులభం
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరియు సింగపూర్ కి చెందిన పేనౌ మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజ్ యొక్క వర్చువల్ లాంచ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు...
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
భారతదేశంలోని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఆఫీసులపై మంగళవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన తన...
తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ, పలు రికార్డులు బద్దలు.. శ్రీలంక ముందు 374 పరుగుల భారీ లక్ష్యం
గువాహటిలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నేడు జరిగిన తొలి వన్డేలో టీమిండియా 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు...
యూఎన్ మిషన్లో చేరిన భారత అతిపెద్ద మహిళా పీస్ కీపర్స్ ప్లాటూన్, సుడాన్ దేశంలో ప్రత్యేక విధులు
భారత్కు చెందిన అతిపెద్ద మహిళా బెటాలియన్ ఐక్యరాజ్యసమితి (యూఎన్) మిషన్లో చేరింది. ఈమేరకు శుక్రవారం సూడాన్ దేశంలోని అబేయ్ ప్రాంతంలో వీరు విధులు నిర్వర్తించనున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో 2007లో లైబీరియాలో...
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొత్త కార్యక్రమాలు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం,...
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఈ ఉదయం నారా ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులకు గురై మరణించారు. ఆదివారం ఎగువ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నగరమైన...