Home Search
మంత్రి ఆదిమూలపు సురేష్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్కు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో మంత్రి అస్వస్థతకు లోనయ్యారు. కళ్ళు...
ఏపీలో మే చివరినాటికి యుద్ధ ప్రాతిపదికన 40 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి – మున్సిపల్ శాఖ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల చివరినాటికి యుద్ధ ప్రాతిపదికన 40 వేల ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిడ్కో) ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి...
ఏపీ ఈఏపీ సెట్ (EAPCET) షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET అనే కామన్ ఎంట్రన్స్...
ఏపీ పట్టణాభివృద్ధి శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నూతన మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన...
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన శాఖలు ఇతర మంత్రులకు బదలాయింపు
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన శాఖలను ఇతర మంత్రులకు బదలాయించారు. వచ్చేవారం అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఆయా శాఖలకు సంబంధించిన వ్యవహారాలను...
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు – ఏపీ మంత్రి సురేష్
ఉక్రెయిన్ దేశంలోని తెలుగు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈరోజు ఉదయం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి దాడులు చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్...
మార్చిలో జరుగనున్న పదవ తరగతి పరీక్షలు – స్పష్టం చేసిన ఏపీ మంత్రి సురేష్
ఏపీలో పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సిలబస్ ను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని విద్యాసంస్థలకు ఆయన సూచించారు. 15 నుంచి 18...
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది....
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఏప్రిల్ 12న మార్కాపురం పర్యటనకు సీఎం జగన్.. ఈబీసీ నేస్తం రెండో విడత నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 12న మార్కాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' పథకం రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో...