Home Search
మహిళా నేతలు - search results
If you're not happy with the results, please do another search
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్.. ఆయనకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళా నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'రాఖీ' పండుగ సందర్భంగా.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. 'రక్షాబంధన్' అన్నది ఆత్మీయతలూ, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా,...
భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహిళా నేతలు
ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పురుషులతో సమానంగా రాజకీయాలు, విద్య, వైద్య, వ్యాపార, అంతరిక్షం, టెక్నాలజీ, బ్యాంకింగ్, క్రీడలు వంటి పలు రంగాల్లో...
హైదరాబాద్లో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ దీక్ష.. పాల్గొన్న బండి సంజయ్ సహా పలువురు నేతలు
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈరోజు సాయంత్రం 4...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా నేతల హవా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది మహిళా క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో చూసుకుంటే 4 నియోజకవర్గాల్లో మహిళా నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. ఇందులో ఓసీ,...
జంతర్ మంతర్ వద్దకు వచ్చిన ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష.. ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు పరామర్శ
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్కు చేరుకున్నారు. అక్కడ గత 11 రోజులుగా ఆందోళన చేస్తున్న భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా...
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఉద్యమం ఇకపై మరింత ఉధృతం.. పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అందుకు అనుగుణంగా పార్లమెంటులో మహిళా బిల్లును తీసుకురావాలంటూ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ప్రారంభించిన...
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ నియామకం
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా నటి ఖుష్బూతో పాటుగా మరో ఇద్దరినీ జాతీయ మహిళా కమిషన్...
జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ‘విశాఖ గర్జన’ ర్యాలీ.. పాల్గొన్న పలువురు వైఎస్సార్సీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజధానుల వికేంద్రీకరణ అభివృద్ధి నినాదానికి అనుకూలంగా రాజకీయేతర జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు శనివారం నగరంలో ‘విశాఖ గర్జన' ర్యాలీ ప్రారంభించారు. దీనికి మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడిని ఖండించిన టీఆర్ఎస్ నేతలు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు స్పందించారు. ఎమ్మెల్సీ...
మహిళా సాధికారతపై బీజేపీ నేతల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్
మహిళా సాధికారతపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. మహిళల పట్ల గౌరవంతో మహిళా సాధికారతపై తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు....