Home Search
మార్గాని భరత్ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి సుమన్ పోటీ?
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏపీలో రెండు ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అందని రీతిలో...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
27 మంది ఇంఛార్జ్లను మార్చిన జగన్.. రెండో జాబితా ఇదే..
వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడు పెంచేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు. ఆ అంశం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాక...
వైసీపీ ఇంఛార్జ్ల మార్పు.. రెండో జాబితా సిద్ధం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏపీలో కాక రేపుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న జగన్.. ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు....
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....
రాజమండ్రి వైఎస్సార్సీపీలో గందరగోళం, తెరమీదకు వచ్చిన కొత్త నేత ఏం చేస్తారో..
సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ హవా నడిచినప్పటికీ గోదావరి తీరంలో మాత్రం ఆపార్టీ బోల్తా పడింది. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ సీట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వైఎస్సార్సీపీ సర్థుకున్నట్టు కనిపించడం లేదు....
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై పలువురు మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్లు ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయయాంశం...
ఏపీ చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. సీఎం జగన్ సహా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేతో భేటీ
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో...
స్పీకర్ ఓం బిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు, రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను జూలై 3, శుక్రవారం నాడు వైస్సార్సీపీ ఎంపీల బృందం కలిసింది. ఈ సందర్భంగా నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు...