Home Search
మిత్ర పక్షాలు - search results
If you're not happy with the results, please do another search
లోక్ సభ ఎన్నికలు.. 300 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టడమే లక్ష్యంగా.. ఎర్రకోటపై మూడు రంగల జెండాను ఎగుర వేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా...
4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏంపద్దతి మోదీ జీ? : మంత్రి హరీశ్...
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన, తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరుపై ప్రధాని...
రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు?.. జగన్ షాకింగ్ నిర్ణయం!
2019 ఎన్నికల్లో ఊహకందని భారీ విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. నాడు వైసీపీ గెలుస్తుందని ముందే భావించినా అసెంబ్లీలో 175కు 151, లోక్సభలో 25కు...
బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఎత్తులు.. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని...
మరోసారి హస్తినాకు పవన్.. పొత్తుపై క్లారిటీ వచ్చేనా?
వైసీపీ సర్కార్ను ఈసారి గద్దె దించడమే లక్ష్యంగా జనసేన-తెలుగు దేశం కూటమి పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితిలోనైనా అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. అయితే తమతో పాటు బీజేపీ కూడా చేతులు...
టీడీపీకి మళ్లీ ఎన్టీయే తలుపులు తెరుస్తున్నట్టేనా?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడడంతో వ్యవహారం తారుమారు కావడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు...
వినుకొండ పర్యటనలో సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ మూడో విడత కింద 3,30,145 మందికి రూ. 330.15 కోట్ల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన వినుకొండలో స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆర్థిక సహాయం అందించే ప్రత్యక్ష లబ్ధి బదిలీ...
ప్రతిపక్షాలన్నీ సంయుక్తంగా పోరాడాల్సిన సమయమిది, కుప్పం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి వద్ద ఈ సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన...
రాష్ట్రపతి ఎన్నికలు 2022: ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్?
జూలైలో భారతదేశ అత్యున్నత పదవికి (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార బీజేపీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నాలు మొదలెట్టిన విషయం తెలిసిందే. అయితే బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో విపక్షాలు...
ఉత్తర్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ, ఘనవిజయంతో వరుసగా రెండోసారి అధికారంలోకి…
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు 202 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా,...