Home Search
ముంబైలో - search results
If you're not happy with the results, please do another search
ఇండియాలో మొదటి యాపిల్ రిటైల్ స్టోర్.. ముంబైలో ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్...
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన.. ఏప్రిల్ 18న ముంబైలో తొలి ఔట్లెట్, 20న ఢిల్లీలో రిటైల్...
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ 'యాపిల్' కీలక ప్రకటన చేసింది. భారతదేశపు తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 20న...
అస్వస్థతకు గురైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముంబైలోని ఆస్పత్రిలో చేరిక
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రముఖ బ్రీచ్ కాండీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు....
ముంబైలో స్వైన్ ఫ్లూ కలకలం.. 15 రోజుల్లో 130కి పైగా కేసులు నమోదు
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. అక్కడ రోజు రోజుకి స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) గత 15 రోజుల్లో...
భారత్లో వెలుగు చూసిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’.. ముంబైలో నమోదైన తొలి కేసు
భారతదేశంలో కరోనాకు సంబంధించిన రెండు కొత్త వేరియంట్లు ముంబైలో నమోదయ్యాయి. దీనిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఎక్స్ఈ’ (XE) మొదటి కేసు ఈ రోజు ముంబై నగరంలో నమోదైంది. అలాగే 'కాపా' వేరియంట్...
ముంబైలో 144 సెక్షన్ అమలుకు నిర్ణయం – ఒమిక్రాన్ ఎఫెక్ట్
మహారాష్ట్ర లో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 7 కేసులు నమోదవడం, అందులో 3 సంవత్సరాల చిన్నారి కూడా ఉండటం మహారాష్ట్రను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో...
కడప గడపలో.. వైఎస్ కుటుంబసభ్యుల మధ్యే పోటీ!
ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన...
పెద్ద నగరాల్లో పెద్ద ఇళ్లకే క్రేజ్
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. దేశంలోని అన్ని మెయిన్ సిటీలలో అపార్ట్మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.ఇండియాలో టాప్-ఏడు నగరాల్లో సగటున 'ఫ్లాట్...
28 ఏళ్ల తర్వాత అరుదైన ఆతిథ్యం
28 ఏళ్ల తర్వాత 'మిస్ వరల్డ్' పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోన్న వార్త ఇప్పుడు అందరిలో జోష్ను నింపుతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మిస్ వరల్డ్ ఈవెంట్...
ఓటీటీ నుంచి నయనతార ‘అన్నపూరణి’ ఔట్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నపూరణి’. ఇది నయనతార నటించిన 75వ సినిమా. డైరెక్టర్ నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది....