Home Search
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు - search results
If you're not happy with the results, please do another search
హై ఓల్టేజ్ పాలిటిక్స్.. రంగంలోకి అగ్రనేతలు
తెలంగాణలో అధికార పార్టీ మినహా.. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి కనీసం తొలి జాబితా అయినా వచ్చింది కానీ.. బీజేపీ నుంచి ఆ ఊసే లేదు....
దటీజ్.. కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయాల్లో అపర చాణుక్యుడు అనడం అతిశయోక్తి కాదు. ఆయన శక్తియుక్తులు ఇప్పటికే చాలాసార్లు నిరూపితమయ్యాయి. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా ఆయన స్తబ్దుగా ఉన్నారు. పార్టీని, అభ్యర్థులను నడిపించే...
2620 మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు 756 దుకాణాలు కేటాయింపు
రాష్ట్రవ్యాప్తంగా గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం...
రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖపై అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ తో ఉన్నత స్థాయి సమీక్షా...
నీరా కేఫ్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "నీరా కేఫ్" నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి...
తెలంగాణలో వృద్ధ కళాకారుల పెన్షన్ రూ.1500 నుండి రూ.3016 కు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ
ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 2014 నుంచి ఐటీఐఆర్ పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదని,...
కరోనా నియంత్రణ చర్యలపై మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటిఆర్ సమీక్ష
కోవిడ్-19 (కరోనావైరస్) ను అరికట్టడానికి కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.టి రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను...
హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించిన...
హుజూర్నగర్ సభలో సీఎం కేసీఆర్ వరాల జల్లు
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో అక్టోబర్ 26, శనివారం నాడు సాయంత్రం టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ...