Home Search
మెగా డీఎస్సీ - search results
If you're not happy with the results, please do another search
ఎవరి సభలు హిట్.. ఎవరి సభలు ఫట్..
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. అఽధికారం కోసం అధికారపార్టీ, తెలుగుదేశం కూటమి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే.. కూటమిదే అధికారం అని...
జగన్ కంటే చంద్రబాబే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
నిరుద్యోగుల తరుపున పోరాటం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు వైఎస్ షర్మిల. తెలంగాణలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల తరుపున అప్పటి కేసీఆర్ సర్కార్పై పెద్ద యుద్ధమే చేశారు. పోరాటాలు, మాటల తూటాలతో కేసీఆర్ సర్కార్కు...
రేవంత్ ఫోకస్ వాటిపైనే..!
మాట ఇచ్చాక మడమ తిప్పడం ఉండదని నిరూపించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారు. ఏవేం హామీలతో ప్రజలను, నిరుద్యోగులను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చారో వాటిని నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు....
అంత వరకూ ఆగలేక..!
కొలువుదీరిన నాటి నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి హుందాగానే నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనూహ్య పంథాలో వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ ఎస్ సభ్యులను సస్సెండ్ చేయాలని అధికార...
ఊహాతీతంగా రేవంత్ పాలన
‘ఎనుముల రేవంత్రెడ్డి అనే నేను ..’అని సీఎంగా రేవంత్ రెడ్డిప్రమాణం చేసి నేటికి పదో రోజు. ఈ స్వల్ప వ్యవధిలోనే రేవంత్మార్క్ ఏమిటో శాంపిల్గా చూపించారు. బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నికల్లో...
టీడీపీ ‘యువగళం’ ఆగదు.. జనసేన ‘వారాహి’ ఆగదు, మా యాత్రలను జీవో 1 అడ్డుకోలేదు – కుప్పం సభలో...
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 'యువగళం' ఆగదని.. అలాగే జనసేన 'వారాహి' కూడా ఆగదని ప్రకటించారు యువనేత నారా లోకేష్. శుక్రవారం కుప్పంలో లోకేష్ నేతృత్వంలో 'యువగళం' పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలి : జనసేనాని పవన్ కళ్యాణ్
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. జూలై 20వ తేదీన అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు...
ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే హైలైట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు....
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు....
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు (ఫిబ్రవరి 8, బుధవారం) ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక...