Home Search
రాజకీయ వాతావరణం - search results
If you're not happy with the results, please do another search
రాయలసీమలో రసవత్తర రాజకీయం
ఏపీ రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. రాయలసీమ నుంచే ఏపీకి ఎక్కువ మంది సీఎంలు ఉన్నారని తెలిసిందే. ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కంచుకోటగా ఉంది. ఇక జిల్లాలోని...
దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు, యుద్ధనీతి : సీఎం కేసీఆర్
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో...
వారిద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ
ప్రతీ ఎన్నికల సమయంలోనూ ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులుగానో..లేక వేరే వేరు నియోజకవర్గాల నుంచి పోటీ పడటమో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలాంటి సీనే పెదకూరపాడు రాజకీయాల్లో కనిపిస్తోంది. పెదకూరపాడు నుంచి మామ...
తమ్మినేని జాతకం తిరగబడుతుందా..?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఎక్కడ ఏ అభ్యర్ధికి సీటు వచ్చింది? ఏ పార్టీ తరపున ఎవరు నిలబడుతున్నారు? అసలు ఏ పార్టీకి ఎక్కడ గ్రిప్ ఉందన్న చర్చలే నడుస్తున్నాయి....
దూసుకెళ్తున్న టీడీపీ, జనసేన కూటమి
ఏపీ రాజకీయాలు భగభగ మండిపోతున్న భానుడితో పోటీ పడి మరి హీటును పెంచేస్తున్నాయి. నేతల మాటలు, వారికి కౌంటర్లు, రీ కౌంటర్లతో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కిపోతుంది. పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీల...
సోషల్ మీడియాలో పేలుతున్న కామెంట్లు
ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార పార్టీకి, విపక్షాలు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం హీటెక్కిపోతోంది. తాజాగా అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీపై విరుచుకుపడ్డారు. తనని ఎదుర్కోలేక...
ర్యాలీలు, సభలతో బిజీ అయిపోయిన ప్రధాన పార్టీలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి రేపు సాయంత్రం అంటే నవంబర్ 28 సాయంత్రం 5 గంటల వరకే సమయం మిగిలి ఉండటంతో.. అభ్యర్థులు...
షిండే ప్రభుత్వం ఉండేనా?
మహారాష్ట్రలో మరోసారి రగిలిన రాజకీయ రగడ ..పొలిటికల్ సర్కిల్ను ఇప్పుడు బాగా హీటెక్కిస్తోంది. అయితే ఈ రాజకీయ ప్రకంపనలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కారణంగా నిలిచారు.అయితే ఆయన అసహనం వెలుగులోకి...
ఆగస్టు 27న తెలంగాణకు జేపీ నడ్డా, బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు హాజరు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో యాత్ర 19వ రోజుకు చేరుకోగా, మూడో విడత ప్రజా సంగ్రామ...
మునుగోడులో నేడే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఉపఎన్నిక సన్నద్ధతలో భాగంగా నేడు (ఆగస్టు 20, శనివారం) మునుగోడు మండల కేంద్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ...