Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన రాజ్యసభ తొలివిడత బడ్జెట్ సమావేశాలు.. సభను మార్చి 13కి వాయిదా వేసిన చైర్మన్ జగదీప్ ధన్కర్
తొలివిడత రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. అనంతరం సభ మార్చి 13వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సోమవారం ప్రకటించారు. నిరంతర మరియు ఉద్దేశపూర్వక...
జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ ఎంపీల నిరసన.. రాజ్యసభ నుంచి వారం పాటు సస్పెన్షన్
మంగళవారం రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలపై వారం పాటు సస్పెన్షన్ వేటు పడింది. వారితోపాటుగా మరో 16 మంది విపక్ష ఎంపీలను కూడా సభ నుంచి సస్పెండ్ చేశారు. కాగా...
రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన పీటీ ఉష
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రముఖ వ్యక్తుల కేటగిరీలో కేరళలోని కోజికోడ్కు చెందిన పీటీ ఉష,...
రాజ్యసభ సభ్యులుగా దామోదర్రావు, పార్థసారథి, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్రం నుంచి నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ పార్థసారథి రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి న్యాయవాది నిరంజన్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం...
పంజాబ్: ‘ఆప్’ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయింపు
ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ తరపున ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బల్బీర్ సింగ్ సీచెవాల్ మరియు విక్రమ్జిత్ సింగ్ సాహ్నీలను పార్టీ...
టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన గాయత్రి రవి
తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు అధికార టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసందే. మూడు రాజ్యసభ స్థానాలకు గానూ.. ఉప ఎన్నిక స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు అవకాశమివ్వగా మిగిలిన...
పంజాబ్: క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో రాజ్యసభకు జరుగనున్న ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తోపాటు ఐఐటీ-ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 'ఆప్'...
పాకిస్థాన్లో భారత మిస్సైల్ ప్రమాదంపై.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు కీలక ప్రకటన చేశారు. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో మిస్సైల్ యూనిట్లో...
జగన్ పాలనపై ఎందుకంత అసంతృప్తి?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే రాజకీయ దిగ్గజాలు కొంతమంది ఆపార్టీని వీడిపోవడం వైసీపీకి గట్టి దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు.. పదుల సంఖ్యలో ప్రముఖ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్...
ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?
టీడీపీ-జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరడం కూడా ఖాయమైపోయింది. కొన్నాళ్లుగా సాగుతున్న పొత్తు పొడుచుకొస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమైన నేపథ్యంలో నేడో, రేపో సీట్ల సర్దుబాటు...