Home Search
రామ మందిర నిర్మాణం - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యలో రామమందిర నిర్మాణం: రూ.30 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత భరత్ కు రూ.30 లక్షలకు...
రామమందిరం నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న వైభవంగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమయినట్టు శ్రీరామ జన్మభూమి...
అయోధ్య రామమందిరం పేరు కూడా మార్పు
అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో ఇప్పుడు భక్తుల చూపు అటే పడింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం అవడం కంటే ముందే ..అత్యంత ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక...
రామమందిరంతో మారనున్నయూపీ జీడీపీ
సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది. యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూసే రోజు వచ్చింది. ఈనెల 22న అత్యంత అట్టహాసంగా ప్రారంభమయిన అయోధ్య రామమందిరంలో బాలరాముని దర్శన బాగ్యం...
రాముడికి దూరం.. కాంగ్రెస్కు శాపమేనా?
రామ జన్మభూమిలో ఈరోజు బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన ఘట్టం అద్భుతంగా సాగింది. కొందరు వ్యతిరేకించినా ఎందరో జై కొట్టారు. దేశ మంతా ఉద్విగ్నంగా ఈ మహత్తర ఘట్టాన్ని టీవీల ముందు వీక్షించింది....
రామమందిరం ఎప్పటిలోగా పూర్తవుతుంది?
భారతదేశంలోని ప్రజలంతా శతాబ్దాలుగా ఎదురుచూస్తోన్న రామ మందిర నిర్మాణం , విగ్రహ ప్రాణప్రతిష్ఠ తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొద్దిసేపటిలో బాల రాముడిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్నంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. దీనికోసం...
జగమంతా రామమయం
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దేశంలోనే అత్యద్భుతమైన రామాలయం మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 22న జరగనున్న ఈమహత్కార్యాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆలయ నిర్మాణం పూర్తికాకముందే ఆలయాన్ని...
శ్రీరాముడు నా కలలోకి వచ్చాడు.. తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు
దేశం మొత్తం చూపు యూపీపైనే ఉంది. ఆయోధ్య రాములోరి ఆలయం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, యూపీ ప్రభుత్వాలు రామాలయ ప్రారంభోత్సవానికి...
అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌన వ్రతం
రామాయణం గురించి ఎప్పుడు చెప్పుకున్నా.. అందులో శబరి పాత్ర గురించి చెప్పకుండా ఉండలేం. తన అచంచలమైన భక్తితో శ్రీరామ చంద్రుడికి ఎంగిలిపళ్లు తినిపించిన భక్తురాలిగా ఆమె గురించి రామాయణంలో ఎప్పుడూ ఓ ప్రత్యేక...