Home Search
లక్ష ద్వీప్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో.. లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. లోక్సభ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్...
దేశంలో మళ్ళీ 7 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.14 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
దేశంలో మళ్ళీ 6 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.89 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 72,330 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,21,655 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
దేశంలో మళ్ళీ 5 లక్షలు దాటిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 94.32 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 68,020 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644 కు చేరుకుంది. కరోనాతో మరో 291 మంది...
దేశంలో 4 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.28 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 53,476 కరోనా పాజిటివ్ కేసులు, 251 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,60,692 కి...
దేశంలో మళ్ళీ 2 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.82 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు, 140 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,446 కి పెరిగింది. ముఖ్యంగా...
మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు మాల్దీవుల మంత్రుల సస్పెండ్
ఊరికే నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు...
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన జ్వర సర్వేపై కేంద్రం ప్రశంసలు : మంత్రి హరీశ్ రావు
రాష్ట్రాల్లో నెలకున్న కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష...
టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ది చేయడానికి కేంద్రం కసరత్తు
మూడు రోజులుగా మాల్దీవులను బాయ్ కాట్ చేయాలని నెట్టింట ఓ రేంజ్లో ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే పర్యాటక ప్రేమికుల కోసం నెట్టింట్లో ఓ వార్త వినిపిస్తోంది. లక్షద్వీప్లో మరో కొత్త ఎయిర్పోర్టును...
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఖాళీ, ప్రకటించిన లోక్సభ సెక్రటేరియట్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ సభ్యునిగా/ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపీగా...