Home Search
లాలూ ప్రసాద్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
దాణా స్కామ్ మరో కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషి.. నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో మరోసారి దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది.ఆర్జేడీ అధినేత, బీహార్...
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు...
దాణా కుంభకోణం ఐదవ కేసులో.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సిబిఐ కోర్ట్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టు ఈరోజు ఐదేళ్ల శిక్ష విధించింది. ₹ 139 కోట్ల మేత కుంభకోణం కేసులో...
లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్, అయినా జైల్లోనే ఉండాలి
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు అక్టోబర్ 9, శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. 950 కోట్ల రూపాయల పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన...
పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కి బెయిలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీ హైకోర్టు శుక్రవారం,జూలై 12 న బెయిల్ మంజూరు చేసింది. పశుగ్రాసం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కు చాలా...
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలో సీబీఐ...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ల్యాండ్ ఫర్ జాబ్ (ఐఆర్సీటీసీ) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోమవారం...
అక్టోబర్ 2 నుంచి బీహార్ లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం కీలక ప్రకటన చేశారు. బీహార్ రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించాడు. అలాగే ఇప్పటికిప్పుడు ఏ రాజకీయ పార్టీని ప్రారంభించబోనని, ఒకవేళ జన్...
బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
బీజేపీ విడుదల వారీగా తమ గెలుపుగుర్రాలను ఎన్నికల రంగంలోకి దింపుతోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడో జాబితా ఎప్పుడొస్తుందా అని పార్టీ నేతలు, ఓటర్లు ఎంతగానో...
బీహార్: అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన సీఎం నితీష్ కుమార్, ఓటింగ్ను బహిష్కరించిన బీజేపీ
బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీష్ కుమార్ బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)తో తెగతెంపులు చేసుకుని మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి)తో...
ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వి యాదవ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న వీరిద్దరి భేటీ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది....