Home Search
లావాదేవీలకు - search results
If you're not happy with the results, please do another search
2 నిమిషాల్లో ఈ-పాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ ఎంత అవసరంగా మారిందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే రూ. 50 వేలు దాటిన ప్రతీ ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ ఉండాలి. అందుకే ఆధార్ కార్డ్ తర్వాత...
చాలా క్రెడిట్ కార్డులు ఉన్నా ఒక్క కార్డునే వాడుతున్నారా?
ఇప్పుడు చాలామంది దగ్గర బ్యాంకు డెబిట్ కార్డులతో సమానంగానే క్రెడిట్ కార్డులు కనిపిస్తున్నాయి. ఇంకొంత మంది దగ్గర డెబిట్ కార్డుల కంటే కూడా ఎక్కువ క్రెడిట్ కార్డులుంటున్నాయి. అయితే, కొంతమంది ఎక్కువగా ఉన్నవాటిలో...
ఢిల్లీ: ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్పై ఈడీ పెట్టిన కేసు ఫేక్, రాజకీయ ప్రేరేపితం – సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన కేబినెట్ లోని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఇడి)...
కోనసీమలో ఇంటర్నెట్ సేవలు వెంటనే పునరుద్ధరించాలి: టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భద్రతా కారణాల దృష్ట్యా కోనసీమ...
ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం.. త్వరలో బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం
ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా తన పంథాను మార్చుకుంటోంది. ఇకపై బస్సులో ప్రయాణీకులు టికెట్స్ కొనుగోలుకు నగదు బదులు డిజిటల్ చెల్లింపులు చేసేలా వినూత్న నిర్ణయం తీసుకుంది. అలాగే బస్సుల్లో ఎదుర్కొంటున్న...
పార్లమెంట్లో ప్రధాని మోదీతో సమావేశమయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు కలిశారు. వీరి భేటీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్లోని ప్రధాని మోదీ కార్యాలయంలో వీరిద్దరూ దాదాపు...
రష్యా-ఉక్రెయిన్ మధ్య నేడు కొనసాగనున్న చర్చలు.. సానుకూల ఫలితం రావాలని కోరుతున్న ప్రపంచ దేశాలు
సోమవారం ప్రారంభమైన ఉక్రెయిన్ మరియు రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు మంగళవారం కొనసాగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. సోమవారం నాటి చర్చల్లో ఉక్రేనియన్ ప్రతినిధి బృందం మంచి పని చేసిందని...
ధరణి పోర్టల్ కి సంవత్సరం పూర్తి, ధరణి విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ...
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు
ముంబయి సమీపంలో సముద్రంపై ఓ క్రూజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారంలో అక్టోబర్ 2న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్...
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇకపై 24×7 అందుబాటులోకి ఆర్టీజీఎస్ సేవలు
ఆన్లైన్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్భు బదిలీలు చేసే బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 14, సోమవారం నుంచి ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) సేవలను 24 గంటల పాటు...