Home Search
వల్లభనేని బాలశౌరి - search results
If you're not happy with the results, please do another search
ఆ మూడు పెండింగ్లోనే ఉంచిన పవన్ కళ్యాణ్
ఏపీలోని త్వరలోనే రానున్న ఎన్నికల కోసం అధికార వైసీపీని గద్దె దించడానికి టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి రెడీ అవుతోంది. పొత్తుల్లో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ...
జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే.. త్వరలోనే అధికారిక ప్రకటన
మొత్తానికి తెలుగు దేశం-జనసేన పార్టీలు స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ ఇచ్చి.. తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. ఈసారి 24 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన సోటీ...
ఆ నియోజకవర్గం నుంచే నాగబాబు పోటీ?
గత ఎన్నికల్లో ఓటమితో వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రచారాలలో మాత్రమే చేస్తానని.. పోటీ చేయనంటూ నాగబాబు ప్రకటించారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో నాగబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. టీడీపీతో జనసేన కలిసివెళ్లడంతో.. విజయావకాశాలు...
సింహాద్రి రమేష్కు మచిలీపట్నం వైసీపీ ఎంపీ టికెట్?
మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను కదనరంగంలోకి దింపుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించారు. రేపో, మాపో అయిదో జాబితాను కూడా ప్రకటించనున్నారు....
టికెట్ నిరాకరించిన జగన్.. జనసేనలో చేరేందుకు సిద్ధమయిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తి సెగలుగక్కుతోంది. పెద్ద సంఖ్యలో అసంతృప్తులు వైసీపీకి పంగనామాలు పెట్టేస్తున్నారు. జనసేన, తెలుగు దేశం పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి...
అంబటి రాయుడు ఎంట్రీ కన్ఫర్మ్, మరి సీటు సంగతి?
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దమయ్యింది. త్వరలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాయుడు ఇటీవలే ఐపీఎల్...
నేటి నుంచి గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి...
టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు,...
మచిలీపట్నంలో సెగ్మెంట్ స్పెషాలిటీ అదే
కొత్త ముఖాలకు మచిలీపట్నం నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో కూడా చాలా మంది ఇక్కడ నుంచి పోటీ చేసే సమయానికి కొత్త ముఖాలే. తాజాగా మచిలీపట్నం పార్లమెంటు...