Home Search
వియత్నాం - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం పర్యటన.. తొలిసారిగా కీలక ఒప్పందంపై ఇరుదేశాల సంతకాలు
భారతదేశం మరియు వియత్నాం బుధవారం ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించే దిశగా కీలక రక్షణ భాగస్వామ్యం యొక్క ఉమ్మడి విజన్ స్టేట్మెంట్పై సంతకం చేశాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్...
గోవా ఎన్నో ప్లేసులో ఉందో తెలుసా?
ఎంత బిజీగా ఉన్నా తమకంటూ జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి కొన్ని అనుభూతులు కావాలని అనుకుంటున్నారు. దీంతో టైమ్ అడ్జెస్ట్ చేసుకుని అయినా సరే తప్పనిసరిగా వెళ్లాలనుకున్న ప్రాంతాలకు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో వెళ్లడానికి...
యూట్యూబ్లో చూసి కోళ్ల కొనుగోలు కోసం ఏపీకి వచ్చిన థాయిలాండ్ వాసి
సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఏపీ వాసుల్లో వచ్చే ఆనందమే వేరు. రకరకాల పిండి వంటలు, కోడి పందేలు, అల్లుళ్ల రాక, భోగి మంటలు, ఆట పాటలు.. అబ్బో ఒక్కటేమిటి సవాలక్ష సంబరాలతో...
భారత్లో పేదరికం తగ్గింది.. గుడ్ న్యూస్ చెప్పిన ఐక్యరాజ్య సమితి
భారతదేశంలో పేదరికం (Poverty) గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి (United Nations) నివేదిక తెలిపింది. 15 ఏళ్లలో మొత్తంగా 41.5 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని చెప్పింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా...
జపాన్ జీ7 సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీకి అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల షేక్ హ్యాండ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు హిరోషిమా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ7 దేశాల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. కాగా...
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ కు స్వర్ణపతకం, అభినందించిన సీఎం కేసీఆర్
న్యూఢిల్లీలోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతాకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి...
ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్లో జీ-20 సదస్సు.. హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన...
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ కీలక ప్రకటన.. ఇండియా హెడ్గా సంధ్యా దేవనాథన్ నియామకం
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ కీలక ప్రకటన చేసింది. ఇండియా నూతన ప్రెసిడెంట్గా సంధ్యా దేవనాథన్ను నియమించినట్లు కంపెనీ గురువారం తెలిపింది. అయితే ఆసియా పసిఫిక్ మార్కెట్ కోసం కంపెనీ గేమింగ్...
నీతి ఆయోగ్ నూతన సీఈవోగా నియమితులైన మాజీ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్
నీతి ఆయోగ్ నూతన కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా మాజీ ఐఏఎస్ అధికారి పరమేశ్వరం అయ్యర్ శుక్రవారం నియమితులయ్యారు. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుండగా ఆయన...
భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన సౌదీ అరేబియా.. కారణం ఏంటంటే?
ప్రముఖ ఇస్లాం దేశం సౌదీ అరేబియా భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆదివారం నుంచి ఇది అమలులోకి వస్తుందని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ యొక్క ఉప-వేరియంట్ల...