Home Search
వైసీపీ సర్కారు - search results
If you're not happy with the results, please do another search
వైసీపీపై వ్యతిరేకతకు అదే కారణమా?
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపటితో ప్రచార పర్వం కూడా ముగిసిపోతుంది. ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టాలీవుడ్ కదిలివస్తోందా అన్నట్లుగా పిఠాపురం అంతా మెగా...
ఏపీలో వైసీపీ సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం.. ‘జగనన్నకు చెబుదాం’ త్వరలోనే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం త్వరలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వ పనితీరుపై సంబంధించి మరియు వారి సమస్యలు లేదా వినతులపై డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం 'జగనన్నకు...
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం, కేంద్రమార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలి: పవన్ కళ్యాణ్
దేశంలో రోజురోజుకి పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక...
వారి ఉద్యోగాలకు బాబు గ్యారంటీ..
ఏపీలో జగన్ ప్రభుత్వానికి వెన్నుముకగా మారిపోయారన్న ముద్రను వాలంటీర్లు వేసుకునేంతగా.. వైసీపీ సర్కారుకు తమ సేవలను అందిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే డ్వాక్రా సంఘాలు, పెన్సనర్లు, రేషన్ తీసుకునే వాళ్లందరి ఓట్లను తమ చేతిలో...
టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తుకు రెడీ
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ సర్కారును పడగొట్టి అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో ఏకమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు ఒక తాటి పైకి వచ్చి.. తెలుగు దేశం పార్టీ...
ఎన్నికల నోటిఫికేషన్ రాగానే వారంతా బైబై
వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా కొద్ది రోజులుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటివరకూ వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టిక్కెట్ దక్కనివారంతా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అంతేకాదు కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్...
పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించాలి, నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించాలంటూ ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్ పర్సన్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఓ లేఖ...
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు వరదలు సంభవించిన ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యం...
జగన్ సర్కార్పై మోదీ ఘాటు విమర్శలు
మార్చి 17న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేటలోని బొప్పూడిలో ప్రజాగళం సభ ఏర్పాటు చేస్తుందన్న దగ్గర నుంచి అందరి దృష్టీ అటే వెళ్లింది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ సభకు హాజరవుతారనే...
ఏపీ బడ్జెట్ మెప్పించిందా?
త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ దఫా ఇదే చివరి బడ్జెట్. దాంతో గతానికి భిన్నంగా ఈసారి బడ్జెట్ పై అంచనాలు ఉన్నాయి. అయితే.. బడ్జెట్ ఆ అంచనాలను అందుకుందా, లేదా...