Home Search
శతాబ్దం - search results
If you're not happy with the results, please do another search
రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హల్వా
ఏపీలో తయారయ్యే మాడుగుల హల్వాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. స్వీట్ అంటే ఇష్టపడని వారు కూడా మాడుగుల హల్వా అంటే ఎగబడి తింటారు. చాలా చోట్ల మాడుగుల...
220 కోట్ల మందికి హీట్ స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం
మారిపోతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం మారిపోతుంది. దీంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలుతో పాటు భయంకరంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ టెంపరేచర్కు సంబంధించిన...
ఈ 5 ప్రదేశాలు చూడటం అస్సలు మిస్ అవ్వొద్దు..
టూరిస్టులకు పూనే పేరు గురించి పెద్దగా చెప్పక్కరలేదు కానీ.. చాలా మందికి పూనేలోని కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయని తెలియదు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా పూనే గురించి చెబుతారు....
వజ్రాలు భూమి ఉపరితలంపైకి ఎలా చేరుకుంటాయ్? ఆ మిస్టరీ ఏంటి?
మిలియన్ల బిలియన్ల సంవత్సరాలలో భూమి లోతుల వద్ద అపారమైన ఒత్తిడిలో వజ్రాలు ఏర్పడి..అవి కొన్ని అగ్నిపర్వత ప్రక్రియల ద్వారా భూమి క్రస్ట్లో కేవలం 100 కిలోమీటర్ల లోతు వరకూ వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతారు....
రేపే బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం.. భారత ప్రతినిధిగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరు
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, మే 6, 2023) జరగనున్న ఈ వేడుకకు లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్మిన్స్టర్ అబే చర్చి వేదిక కానుంది. ఏడో...
నేడు అరుదైన ‘హైబ్రిడ్’ సూర్య గ్రహణం.. దీని ప్రత్యేకతలివే, ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే?
గురువారం వినీలాకాశంలో అద్భుతం జరగనున్నది. 2023 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం నేడు సంభవించనుంది. అయితే ఇది మనకు తెలిసిన సూర్య గ్రహణాల కంటే కొంచెం విభిన్నమైనది. సూర్య గ్రహణాలు సాధారణంగా సంపూర్ణంగా,...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, పెగాసస్తో నా ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారు – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత ఫ్రేమ్వర్క్ నిర్బంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్...
చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం...
అగ్నివీరుల మొదటి బ్యాచ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
దేశంలో త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అగ్నివీరుల...
జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాని మోదీ సలహా, కాల్పుల విరమణ, దౌత్యం కోసం పిలుపు
ఉక్రెయిన్లో కాల్పుల విరమణ మరియు దౌత్య మార్గానికి తిరిగి రావడానికి ప్రపంచం ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మంగళవారం బాలి వేదికగా జరిగిన జీ20 సమ్మిట్లో...