Home Search
శాసనమండలి సభ్యులు - search results
If you're not happy with the results, please do another search
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, హాజరైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు...
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ను ఖరారు చేసిన సీఎం కేసీఆర్
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను ఖరారు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు (ఫిబ్రవరి...
ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన ఛైర్మన్ మోషేన్ రాజు
ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమవగానే, రాష్ట్రంలో మధ్య నిషేధం అమలుపై చర్చించాలని పట్టుబడుతూ తెలుగుదేశం శాసనసభా పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించడం కోసం సభలో వాయిదా...
మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు, సభ్యుల సంఖ్యను 14 నుండి 18కి, కమిటీలో రైతుల సంఖ్యను 8 నుండి 12కు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన మార్కెట్...
ఏపీ శాసనమండలిలో మారిన సమీకరణాలు, వైఎస్సార్సీపీకి పెరిగిన బలం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జూన్ 18, శుక్రవారం నాడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఏడుగురు ఉండగా, అధికార వైఎస్సార్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. 8...
శాసనమండలి రద్దుపై టీడీపీ శాసనసభాపక్షం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు జరుగుతున్న...
పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కేటీఆర్ భుజానా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం భారతీయ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని లోక్సభ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ...
అసెంబ్లీ వద్ద కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన 'కంటి వెలుగు' ప్రత్యేక శిబిరాన్ని బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు....
“కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్రెడ్డి
పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి...