Home Search
శ్రీరాములు - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15) సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక...
నేడు పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవితం ఎందరికో ఆదర్శమని సీఎం జగన్ కొనియాడారు. ఆ మహానుభావుడి...
భర్త బీజేపీ అభ్యర్థి, భార్య ఇండిపెండెంట్..
కర్ణాటకలో రెండో దశలో జరగబోతున్న బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎలక్షన్స్ నామినేషన్ పత్రాల సమర్పణ గడువు ముగిసిపోయింది. అయితే నామినేషన్ పత్రాల సమర్పణ ఫస్ట్ డే బీజేపీ అభ్యర్థిగా బి.శ్రీరాములు నామినేషన్ వేయగా.....
వైసీపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఐ?
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు...
మెదక్ నుంచి రఘునందన్ రావు?
అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన బూస్టుతో బీజేపీ దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో గతంలో కంటే మెరుగ్గా ఓటింగ్ నమోదుతో పాటు 8 స్ధానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ వర్గాలు పార్లమెంట్ ఎన్నికలలోనూ తెలంగాణపైనే...
గెలుపు కోసం కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు
ఎన్నికలు అంటేనే డబ్బుల ప్రవాహం. రాజకీయాల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది డబ్బే . బ్యాలెట్ బాక్స్ నుంచి ప్రజా సేవకుడు ప్రజాప్రతినిధిగా వస్తాడని అప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలు కాస్తా.. ఇప్పుడు డబ్బు...
మహేశ్వరంలో పొలి”టిపికల్” స్థితిలో మంత్రి..!
చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత. భర్త మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం తొలిసారిగా...
మంథనిలో నాలుగోసారి కూడా పోటీ పడుతున్న ఆ ఇద్దరు
కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయాలలో ఊహించని పరిణామాలు ప్రధాన పార్టీలను కూడా షాక్కు గురయ్యేలా చేస్తున్నాయి. అప్పటి వరకూ తమతో పాటు ఉంటున్న నేతలు.. ఆ తర్వాత రోజే పార్టీ జెండాలు మార్చేస్తూ...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం 8 గంలకు రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో మొదలైంది. దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల...
రేపు తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. రైతులకు మద్దతుగా 12 కి.మీ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు ఉధృతం చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన...