Home Search
షబ్బీర్ అలీ - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి నెలాఖరుకల్లా పదవుల భర్తీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల జోష్ను కంటెన్యూ చేసేలా.. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతోనే కేబినెట్ విస్తరణకు రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం అనుమతిని కోరారు....
కామారెడ్డిలో 29 ఏళ్లుగా ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క
ఎన్ని నియోజకవర్గాలున్నా.. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా కూడా..నేతల చూపుతో పాటు ఓటర్ల చూపు కూడా కామారెడ్డి నియోజకవర్గం వైపే ఉండేది. కామారెడ్డిలో 1994 నుంచి అంటే 29 ఏళ్లుగా గంప గోవర్ధన్, షబ్బీర్...
వచ్చే నెలలో హైదరాబాద్లో ప్రియాంక గాంధీ పాల్గొనే ర్యాలీని విజయవంతం చేయండి – కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపు
కాంగ్రెస్ అగ్రనేతలలో ఒకరైన ప్రియాంక గాంధీ వాద్రా వచ్చే నెలలో హైదరాబాద్లో పాల్గొనే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు...
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రంజాన్ ఉపవాస దీక్షను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం పాతబస్తీలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. చార్మినార్ సమీపంలోని కులీ కుతుబ్షా స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు,...
రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనకుండా చేయడానికే టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర'లో ఇతర నాయకులెవరూ పాల్గొనకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే కుట్రపూరితంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందని...
నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు?
కాంగ్రెస్ పార్టీలో నేషనల్ హెరాల్డ్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను విచారించిన సంగతి...
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం: రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా నవంబర్ 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులకు, పీసీసీ అధ్యక్షులకు,...
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...
దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు ఇవ్వరు?, దళిత-గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,...
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, రాజీవ్ రైతు రణభేరి సభలో రేవంత్ రెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి రంగారెడ్డి రావిరాల వరకు చేపట్టిన ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ మంగళవారంతో ముగిసింది. మొత్తం 149...