Home Search
సండ్ర వెంకట వీరయ్య - search results
If you're not happy with the results, please do another search
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు ఆ వైరస్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కోవిడ్ పాజిటివ్గా...
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే సండ్ర భేటీ, ఖమ్మంలో జాతీయ రహదారులపై వినతి పత్రం
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర...
పార్టీలు మారి గెలిచిన వారెందరు..? ఓడిన వారెందరు..?
ఎన్నికలొస్తే చాలు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతుంటారు. టికెట్ దక్కలేదని కొందరు.. అసంతృప్తితో కొందరు.. ఇతర కారణాలతో మరికొందరు పార్టీలు మారుతుంటారు. తెలంగాణ అసెంబ్లీ...
తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్ఞానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్య దీక్షాపరుడు డా.బీ.ఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని...
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారధి...
రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష, మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ, వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు...
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సోమవారం ఉదయం...
సీఎం దళిత సాధికారత పథకం: అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది...
ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డి సహా మరో ఐదుగురిపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాడు చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహ, మత్తయ్య,...
తెలంగాణలో కీలక పరిణామం, టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం
తెలంగాణలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ శాసనసభ పక్షం (టీఆర్ఎస్ఎల్పీ)లో తెలుగుదేశం శాసనసభ పక్షం (టీడీఎల్పీ) విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ, విలీనానికి సంబంధించిన లేఖను...