Home Search
సమర శంఖం - search results
If you're not happy with the results, please do another search
ముందు ఎన్నికల సమరశంఖం పూరించేదెవరు..?
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే.....
నేడే ‘మునుగోడు సమరభేరి’: బీజేపీ భారీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా, షెడ్యూల్ ఇదే…
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. ఉపఎన్నిక నేపథ్యంలో ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ నేడు ( ఆగస్టు 21, ఆదివారం) మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం...
కారు గేర్ మార్చిన కేసీఆర్.. 15 నుంచి రంగంలోకి..
కేసీఆర్.. ఆయన ఏం చేసినా ఓ లెక్కుంటది.. దాని వెనుక ఓ కథ ఉంటది. అసలు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే కేసీఆర్.. సమర శంఖం పూరించారు. అన్ని పార్టీల కంటే ముందే...
జనగామ టికెట్ పల్లాకే.. సయోధ్య కుదిర్చిన కేటీఆర్
ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మిగిలిన నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టారు. అందులో ఒకటి జనగామ....
తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే హైదరాబాద్కు కాంగ్రెస్ నాయకత్వం తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా...
కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్లెట్ రిలీజ్
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ రేవంత్ సర్కార్పై సమరశంఖం పూరించింది. ఇప్పటికే ప్రజలకు హస్తం పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ఒత్తిడి తెస్తున్న బీఆర్ఎస్ .....
రేపే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. ఆ వర్గాలకు ప్రాధాన్యత
అందరికంటే ముందే ఎన్నికల కదనరంగంలోకి దూకేశారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే.. తమ అభ్యర్థులను ప్రకటించేశారు. ఎన్నికల రేస్లో తమ క్యాండిడేట్లను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యల...
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి: సీఎం కేసీఆర్
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు....
మునుగోడులో నేడే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఉపఎన్నిక సన్నద్ధతలో భాగంగా నేడు (ఆగస్టు 20, శనివారం) మునుగోడు మండల కేంద్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ...
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణం “దీక్షా దివస్” – మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...