Home Search
సర్వే సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మరో 7 అవార్డులను గెలుచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు-2022 కింద కేంద్రం తాజాగా 2వ మరియు 3వ ర్యాంకుల జాబితాను ప్రకటించగా, ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో...
లోక్ సభ బరిలోకి రేవంత్ రెడ్డి సోదరులు
మరికొద్దిరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన గులాబీ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనైనా తమ హవా...
కాంగ్రెస్ ఎంపీ సీటు.. వెరీ హాటు..
లోక్సభ సమరం సమీపించే కొద్దీ తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఆయా పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ...
రేవంత్ వారసుడెవరో..
లోక్ సభ ఎన్నికల్లో అది హాట్ సీట్ గా మారిపోయింది. అందరి కన్నూదానిపైనే. కీలక నేతలు.. సీనియర్లు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారూ.. అందరూ ఆ సీటు కోసమే పోటీ. ఎలాగైనా...
తెలంగాణ నుంచి పెద్దల సభకు సోనియా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లింది. కానీ.. ఇంత వరకూ సోనియా నుంచి సమాధానం రాలేదు. దీంతో...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీ..
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్దదయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో.. రెండున్నర లక్షల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ ఇదే. 2018లో...
ఉండిలో ఫలితాలు తారుమారవుతాయా?
ఏపీలో జనసేన, బీజేపీ,టీడీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నర్సాపురం ఒకటిగా చెబుతారు. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సొంత ప్రాంతం కావడంతో..2019 ఎన్నికలలో పవన్తో పాటు...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
మచిలీపట్నంలో సెగ్మెంట్ స్పెషాలిటీ అదే
కొత్త ముఖాలకు మచిలీపట్నం నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో కూడా చాలా మంది ఇక్కడ నుంచి పోటీ చేసే సమయానికి కొత్త ముఖాలే. తాజాగా మచిలీపట్నం పార్లమెంటు...
విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేయాలా ..వద్దా?
అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేశాం.. ప్రచారాలలో ఇక దూసుకుపోవడమే తరువాయి అని ఏపీ సీఎం జగన్ భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు కేడర్ నుంచి సీఎం...