Home Search
సీతారామరాజు - search results
If you're not happy with the results, please do another search
రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, వరద బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఇక వరుసగా రెండో రోజు...
అందరి గుండెల్లో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి నిలిచే ఉంటుంది, ప్రధాని మోదీకి జనసేన తరపున స్వాగతం
ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జనసేన తరఫున, జనసైనికుల తరపున, రాష్ట్ర ప్రజల తరఫున...
హైదరా”బ్యాడ్”.. ఈసారీ అంతే!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర ముగిసింది. ఏపీలో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. తెలంగాణలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటేశారు. కానీ రాజధాని హైదరాబాద్ పట్టణంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది....
పెద్ద సంఖ్యలో వస్తున్న వృద్ధులు, మహిళలు
ఏపీలో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప.. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే అన్ని...
ఓటమి భయంతో అభ్యర్ధులను మార్చేస్తున్న జగన్
పాడేరు నియోజక వర్గాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గంగా చెబుతారు. జగన్ ప్రభుత్వ హయాంలో జిల్లాలు విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు నియోజకవర్గం చేరింది. ఈ నియోజకవర్గంలో పాడేరు,...
ఏపీలో లక్షల ఓట్లు రద్దు చేసిన ఈసీ
ఎన్నికలవేళ ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారం కాక రేపుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వీలుగా భారీ ఎత్తున నకిలీ ఓట్లను చేర్పించారని ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగు దేశం ఒకరిపై...
రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, హాజరైన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి
భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన 'పద్మశ్రీ' అవార్డులను బుధవారం రాత్రి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆస్కార్-విజేత, ప్రముఖ టాలీవుడ్ సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి పద్మశ్రీ...
ఏపీలో అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు....
18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. త్వరలో ఎమ్మెల్యే కోటా...
సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. కడపలో స్టీల్ ప్లాంట్ సహా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు....