Home Search
హెరిటేజ్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లోని కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
ప్రపంచవ్యాప్తంగా మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు మాత్రం ఒక్కడేనని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. సోమవారం ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో "హరేకృష్ణ హెరిటేజ్ టవర్"కి...
రామప్ప దేవాలయం చుట్టూ కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నాడు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్...
హైదరాబాద్ నగరాన్ని హెరిటేజ్ సిటీగా యునెస్కో గుర్తించేలా కృషి చేస్తాం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించుటకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఆగస్టు 14, శుక్రవారం సాయంత్రం పునర్వైభవం కల్పించిన మోజంజాహి...
ఎటు చూసినా వారే!
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆయన మరణించి 28 ఏళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్ ఇంకా రాజకీయ రంగాన్ని శాసిస్తూనే ఉన్నారు....
విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నారా బ్రాహ్మణి పోటీ
ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు ప్రారంభించాయి. వైసీపీని ఎలా అయినా గద్దె దించాలని అన్ని పార్టీలు గట్టిగా...
వినేవారుంటే బాబు ఇంగ్లీష్లో కూడా హరి కథలు చెబుతారు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. సమయం దొరికనప్పుడల్లా వాళ్లు వీళ్లపైన.. వీళ్లు వాళ్లపైన బుసలుకక్కుతుంటారు. నిప్పులు చెరుగుతుంటారు. తప్పులను ఎత్తి చూపుతూ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటారు....
పొలిటికల్ రంగంలోకి బ్రాహ్మణి
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు ఏళ్ల తరబడ ప్రజలను పాలించేవాళ్లు.. కారాగారం పాలవుతారు. అలాగే ఒకప్పుడు కటకటాల వెనుక గడిపిన వాళ్లు ఇప్పుడు ప్రజలను ఏలుతూ ఉంటారు. అచ్చంగా...
58 ఏళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో రైల్వే లాభాల బాట పడుతుందా?
భారతీయ రైల్వేస్ .. అక్బర్ పేరుతో ఉన్న 58 ఏళ్ల లోకోమోటివ్ను తిరిగి తీసుకురావడానికి.. భారతీయ రైల్వే చాలా కాలంగా కృషి చేస్తూ వచ్చింది. ఇప్పుడు హర్యానాలోని రేవారిలో ఉన్న హెరిటేజ్ స్టీమ్...
అమృత్సర్లో హై ఎలర్ట్.. 24 గంటల్లో స్వర్ణ దేవాలయం సమీపంలో రెండు పేలుళ్లు
పంజాబ్లో వరుస పేలుడు ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్) సమీపంలో ఇది చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. శనివారం అర్ధరాత్రి...
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...