తెలంగాణ రాష్ట్రంలో మరో 1524 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 37,745 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 13,175 శాంపిల్స్ పరీక్షించగా 11,651 మందికి నెగటివ్ వచ్చినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 375 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1,161 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 24,840 కి చేరింది. ప్రస్తుతం 12,531 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1524):
- జీహెచ్ఎంసీ ఏరియా – 815
- రంగారెడ్డి – 240
- మేడ్చల్ – 97
- సంగారెడ్డి – 61
- నల్గొండ – 38
- వరంగల్ అర్బన్ – 30
- కరీంనగర్ – 29
- మెదక్ – 24
- వికారాబాద్ – 21
- కామారెడ్డి – 19
- రాజన్న సిరిసిల్ల – 19
- నిజామాబాద్ – 17
- సూర్యాపేట – 15
- గద్వాల్ – 13
- జయశంకర్ భూపాలపల్లి – 12
- మంచిర్యాల – 12
- ఖమ్మం – 8
- భద్రాద్రి కొత్తగూడెం – 8
- మహబూబ్ నగర్ – 7
- ఆదిలాబాద్ – 7
- ములుగు – 6
- ఆసిఫాబాద్ – 5
- వనపర్తి – 5
- జనగామ – 4
- సిద్ధిపేట – 4
- నిర్మల్ – 3
- వరంగల్ రూరల్ – 2
- జగిత్యాల – 2
- నాగర్ కర్నూల్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu