తెలంగాణలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు అసెంబ్లీలో పీఆర్సీపై (పే రివిజన్ కమిషన్) ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఇస్తున్నట్లు ప్ర‌క‌టించారు. అలాగే...

ఏప్రిల్‌ 1 నుంచి ఏపీలో 1-10 తరగతుల విద్యార్థులకు ఒంటిపూట బడులు

0
రాష్ట్రంలో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణ ఉంటుందని ఏపీ...

సూర్యాపేటలో‌ కబడ్డీ పోటీల్లో అపశ్రుతి, గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలు

0
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైదానంలో...

తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్, అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త అందింది. ఉద్యోగుల పీఆర్సీపై అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను...

పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసుకోవాలి : సీఎం...

0
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కృష్టా బేసిన్ లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా...

దేశంలో ఒకేరోజులో 46951 కరోనా పాజిటివ్ కేసులు, 21180 రికవరీలు నమోదు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా పాజిటివ్ కేసులు, 212 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,59,967 కి పెరిగింది. కొత్తగా...

హోంమంత్రిపై ఆరోపణలు: సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ముంబయి మాజీ సీపీ పరమ్‌బీర్‌ సింగ్

0
ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో స్కార్పియో వాహనం నిలిపిన కేసులో దర్యాప్తు పలు మలుపులు తీసుకుంటుంది. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్‌...

డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పోలీస్ శాఖ సిబ్బందిని అభినందించిన సీఎం వైఎస్ జగన్

0
అత్యుత్తమ పోలీసింగ్‌లో ఉత్తమ డీజీపీ, స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ అవార్డు సహా 13 జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ను, ఇతర పోలీస్‌ శాఖ...

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

0
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం...

అర్హులైన 57 ఏళ్ళ వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి...

0
రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు....

తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్‌

0
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ (వేతన సవరణ) ప్రకటనకు అంతా సిద్ధమైంది. పీఆర్సీ ప్రకటనపై రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతి ఇచ్చింది. ముందుగా ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 337 కరోనా కేసులు, 181 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 337 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 21, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455 కి...

ఏపీలో 24 గంటల్లో 31138 కరోనా పరీక్షలు, 368 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 21, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,93,734...

కొత్త కరోనా కేసుల్లో 83 శాతం 6 రాష్ట్రాలలోనే, మళ్ళీ 3 లక్షలు దాటిన...

0
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త...

దేశంలో ఆదివారం ఉదయానికి 4.4 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి...

చింత ఇంత ప్రమాదమా?

0
Shekena Glory యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడేలా, ఆత్మతో నిండిన మరియు ఉత్తేజకరమైన పాటలు మరియు సందేశాలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో "చింత ఇంత ప్రమాదమా?" అనే అంశం...

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 394 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 394 కేసులు నమోదవడంతో మార్చి 20, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,118 కి...

ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని అభినందించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ...

జ్ఞాపకాలు ఎందుకు?

0
Zion Ministries యూట్యూబ్ ఛానెల్‌లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో "జ్ఞాపకాలు...

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

0
వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మానవ-జంతు సంఘర్షణల నివారణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...