తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తున్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్,...
ఏపీలో 24 గంటల్లో 4147 కరోనా కేసులు, 38 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 26, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,75,622 కు చేరుకుంది. గత 24...
టీ20 ప్రపంచ కప్-2021 కూడా యూఏఈ లోనే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా...
మహారాష్ట్రలో 24 గంటల్లో 9812 కరోనా కేసులు, 179 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 26, శనివారం నాడు 9,812 కరోనా కేసులు,...
హైదరాబాద్ లో 9 వేల కోట్లతో ఇళ్లు నిర్మాణం, దేశంలో ఇలా ఏ నగరంలో లేదు –...
హైదరాబాద్ నగరంలోని అంబేద్కర్ నగర్ లో రూ.28 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం...
సీఎం కేసీఆర్ కలిసిన పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయ సమస్యలు, స్కూల్స్ వాయిదాపై విజ్ఞప్తి
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ-టీఎస్ నాయకులు శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన కేడర్ విభజన పూర్తి...
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం మరో మూడు నెలలు పాటు పొడిగించబడింది. సెప్టెంబర్ 30, 2021 వరకు సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1028 కరోనా కేసులు, 1489 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1028 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 26, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,19,865 కి చేరింది. అలాగే...
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా రావు, ఏఐసీసీ ప్రకటన
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లీ ముదిరాజ్ (సునీతా రావు) నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు నియామకానికి ఆమోదం తెలిపారని, ఈ...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. 86 రోజుల తర్వాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 6 లక్షల కంటే (5,95,565) తక్కువకు చేరింది. వరుసగా...














































