తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : కోటికి పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కోటి వ్యాక్సిన్ డోసులు పంపిణీ పూర్తయింది. జూన్ 25, శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 86,30,091 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 14,49,131...
ఎల్ అండ్ టీ అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్
కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర...
దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు, తక్షణమే కఠిన చర్యలుంటాయి – సీఎం కేసీఆర్
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్...
హైదరాబాద్ లో కోవిడ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ హెల్త్ మరియు ఫ్యామీలి వెల్ఫేర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖా మంత్రి...
కరోనాతో ఒకేరోజులో 156 మంది మృతి, మరో 9677 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 9,677 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 60,17,035 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 91,849 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 4458 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా నమోదైన...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 1061 పాజిటివ్ కేసులు,11 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1061 కేసులు నమోదవడంతో జూన్ 25, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,18,837 కి...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 51667 కరోనా పాజిటివ్ కేసులు, 1329 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,34,445 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 1329 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...
డియర్ కామ్రేడ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 85 వ పాఠంలో భరత్ కమ్మ...














































