ట్విట్టర్ కు భారీ షాక్, మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయిన ట్విట్టర్
దేశంలో మే 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ...
ఏపీలో కరోనా: 24 గంటల్లో 6617 పాజిటివ్ కేసులు, 57 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 6617 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 16, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 1489 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1489 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 16, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,07,925 కి చేరినట్టు రాష్ట్ర...
అమెరికాలో 6 లక్షలు దాటిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం అధికంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన...
ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విషయంలో యూనివర్సిటీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) మంగళవారం నాడు...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 9వ రోజు కూడా లక్ష కంటే తక్కువ కేసులు నమోదవగా, వరుసగా 34 రోజూ కూడా కొత్త...
పేదవారి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మరియు రాచర్ల గొల్లపల్లి గ్రామాల్లో...
కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం, ముందస్తు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న తప్పనిసరి నిబంధన ఏదీ లేదని, 18 ఏళ్ళు పైబడ్డవారు నేరుగా దగ్గర్లో...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాడు జెనీవా సదస్సులో కలుసుకున్నారు. జెనీవాలో తమ మొదటి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విల్లా లా గ్రాంజ్ వెలుపల ఇరువురు...
విశాఖపట్నంలో భారీ ఎన్ కౌంటర్, 6 గురు మావోయిస్టులు మృతి
విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలంలో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కొయ్యూరు మండలంలోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్...












































