సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు : వైఎస్ షర్మిల
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బుధవారం నాడు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 10989 పాజిటివ్ కేసులు, 261 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 9, బుధవారం నాడు 10989 కరోనా కేసులు, 261 మరణాలు...
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ల ధరలు ఇవే, కేంద్రం నిర్ణయం
దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందజేయనున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. దేశంలో నెలవారీగా ఉత్పత్తి అయ్యే కరోనా వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర...
తెలంగాణలో కొత్తగా 1813 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 9, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,96,813 కి చేరినట్టు రాష్ట్ర...
వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు చేస్తూ సీఎం వైఎస్...
రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 10, గురువారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా...
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు...
రాష్ట్రాలకు ఇప్పటికే 25 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందించాం: కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత...
తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు, మార్కులపై కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు...
15 రోజుల్లోగా 4,46,169 మంది అర్హులకు రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలి
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను...














































