14 పోస్టాపీసు పాస్పోర్టు సేవా కేంద్రాల్లో సేవలు పునఃప్రారంభం
రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 19 వరకు కొనసాగిస్తామని, అలాగే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు సడలింపు ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన...
బసవతారకం కాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్, అభిమానుల మధ్య బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు
హిందుపురం శాసనసభ్యుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ 61వ జన్మ దినోత్సవ వేడుకలు నేడు హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్...
కరోనా పరీక్షల్లో మరో మైలురాయి దాటిన ఏపీ, రెండు కోట్లకుపైగా పరీక్షలు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించి ఏపీ మరో మైలు రాయిని...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 10, గురువారం నాడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ...
ఘంటసాల కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
సుప్రసిద్ధ గాయకుడు, దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఇటీవలే రత్నకుమార్ కు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కరోనా నెగిటివ్ గా తేలినట్టు తెలిపారు. అయితే...
రాబోయే 4 రోజుల్లో వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి, మంత్రి హరీశ్ రావు, సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బుధవారం నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అమలుపై సమావేశం...
డెంటల్ కేర్ పై హీరో ప్రిన్స్ టిప్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
2021-22 ఖరీఫ్ సీజన్ : పంటల కనీస మద్దతు ధరలు పెంపు
దేశవ్యాప్తంగా 2021-22 మార్కెట్ సీజన్లో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల...
లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ను మరో పది రోజుల పాటుగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్డౌన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6...
నాగ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...














































