మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, లాక్డౌన్ ఆంక్షలు జూన్ 1 వరకు పొడిగింపు
రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ద చైన్’ పేరుతో లాక్డౌన్ తరహా ఆంక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ...
దేశంలో 37 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 83.26 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదవడంతో మే 13, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665 చేరుకుంది. అలాగే...
తెలంగాణలో కొత్తగా 4693 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 4693 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 13, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని, తెలంగాణలో గంగా...
మే 12 నుండి మే 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపివేత : సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబందనల వలన మే 12, 2021 నుండి మే 21, 2021 తేది వరకు మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ల వద్ద...
కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో ఇప్పటికి 54,39,713 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 12, బుధవారం రాత్రి 9 గంటల వరకు 43,74,351 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 10,65,362 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...
ప్రధాని మోదీకి 9 డిమాండ్లతో లేఖ రాసిన 12 ప్రతిపక్ష పార్టీల నేతలు
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం నాడు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టడం...
తెలంగాణకు 16 కోట్ల పారాసెటమాల్ టాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన గ్రాన్యూల్స్ ఇండియా
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయం అందించేందుకు పలుసంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా గ్రాన్యూల్స్ ఇండియా...
రాష్ట్రానికి కావాల్సిన వాక్సీన్లు, ఆక్సీజన్, రెమిడిసివర్ కోటా పెంచాలి, కేంద్రమంత్రితో హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు,...
ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి చేశాం: మంత్రి కేటీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని, వ్యాక్సినేషన్, లాక్డౌన్, ఇతర చర్యల వలన కోవిడ్ తగ్గుముఖం పడుతుందని...















































