300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ సేకరణ, ఆసుపత్రుల్లో సదుపాయాలు సహా...
నా సీక్రెట్ సూపర్ స్టార్! – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
పీఎం కిసాన్ పథకం: నేడే రైతుల ఖాతాల్లోకి 8వ విడత కింద 2 వేలు జమ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క ఎనిమిదో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9.5 కోట్లమందికిపైగా రైతులకు రూ.19 వేల కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 14,...
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు, తగిన సమయంలో నిర్ణయం: ఈసీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం నాడు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం నెలకున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు...
కరోనాతో ఒకేరోజులో 850 మంది మృతి, మరో 42582 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 13, గురువారం కూడా...
2-18 ఏళ్లున్న వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్, భారత్ బయోటెక్ కు డీసీజీఐ అనుమతి
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా ఇప్పటికే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 18 ఏళ్లు పైబడినవారికే వ్యాక్సిన్...
ఏపీలో 96,446 కరోనా పరీక్షలు నిర్వహించగా 22399 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 13, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,66,785 కు చేరుకుంది. గత 24...
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2021 పరీక్ష వాయిదా, అక్టోబర్ 10న నిర్వహణ
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2021 ను కూడా వాయిదా...
మే 20న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మే 20వ తేదీ 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత కరోనా...
రూ.3928.88 కోట్ల వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకం మొదటి విడత కింద రూ.3,928.88 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా...













































