జూనియర్ ఎన్టీఆర్ తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి...
నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలు తీరును తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం నాడు నిర్మల్ పట్టణంలో...
ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిది : సీఎం కేసీఆర్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో, సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని...
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులంతా పాస్, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది....
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ పై స్పష్టతనిచ్చిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
రాష్ట్రంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో అన్నిరకాల వైద్య సేవలు,...
తెలంగాణలో లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల, అనుమతి ఉన్నది వీటికే…
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
కరోనాతో ఒకేరోజులో 793 మంది మృతి, మరో 40956 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులతో పోల్చితే పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గినప్పటికీ, రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మే 11, మంగళవారం...
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు, వ్యాక్సిన్లపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కరోనా కట్టడి, లాక్డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు...
ఏపీలో కొత్తగా 20345 కరోనా కేసులు, 10 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 20345 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 11, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934 కు...
కరోనాపై పోరులో భారత్ కు చేయూతగా రూ.110 కోట్ల విరాళం ప్రకటించిన ట్విట్టర్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు భారత్ కు చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు విరాళాలు...















































