ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలి : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. "కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పాము. లాక్డౌన్...
ఏపీ సీఎం సహాయనిధికి ఏపీఎండీసీ రూ.100 కోట్ల భారీ విరాళం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన తీవ్రంగా కలచివేసింది : ఏపీ సీఎం వైఎస్ జగన్
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున...
ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు, అత్యవసరమైతేనే రావాలని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, కర్ఫ్యూ...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 90 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 18 కోట్లకుపైగా (18,00,03,160) కరోనా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇందులో వ్యాక్సిన్...
దేశంలో కరోనా రికవరీ రేటు 82.75 శాతం, మరణాల రేటు 1.09 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు, 3876 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,49,992 కి పెరిగింది....
తెలంగాణలో కొత్తగా 4801 కరోనా పాజిటివ్ కేసులు, 7430 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4801 కేసులు నమోదవడంతో మే 11, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,06,988 కి చేరినట్టు...
తెలంగాణలో లాక్డౌన్ విధింపు, రేపటి నుంచి 10 రోజులు అమలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మే 12, బుధవారం ఉదయం...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో కేబినెట్ భేటీ, రాష్ట్రంలో లాక్డౌన్ పై కీలక నిర్ణయం?
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కేసుల...
రుయాలో ఆక్సిజన్ అందక కరోనా పేషంట్స్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం : పవన్ కళ్యాణ్
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "తిరుపతి...














































