కరోనాతో ఒకేరోజులో 864 మంది మృతి, మరో 53605 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులతో పోల్చితే పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గినప్పటికీ, రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మే 8, శనివారం...
గోల్కొండ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారులతో కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న రెండవ...
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు, పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా ఆసుపత్రిలో అడ్మిషన్
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని ప్రకటించారు. కరోనా బాధితులకు సత్వర, సమర్థవంతమైన...
ఏపీలో కొత్తగా 20065 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,10,571 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 20065 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
నలుగురు సీఎంలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, కరోనా పరిస్థితులపై చర్చ
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకున్న కరోనా పరిస్థితులు,...
నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. “గత కొన్ని రోజులుగా కళ్ళలో మంటలతో నేను అలసిపోయాను...
తమిళనాడు రాష్ట్రంలో మే 10 నుంచి మే 24 వరకు లాక్డౌన్ విధింపు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం...
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగటివ్ గా నిర్ధారణ
జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. "కరోనా బారినపడిన పవన్ కళ్యాణ్...
దేశంలో 37 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 81.90 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా మూడోరోజూ కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,01,078 కరోనా కేసులు నమోదవడంతో మే 8, శనివారం ఉదయం 8 గంటల...
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పు, ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5 నుంచి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ (సెక్షన్ 144) అమలు చేస్తున్నారు. ఉదయం...















































