తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం తమిళనాడు రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుత...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 5892 మందికి పాజిటివ్, 46 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 5892 కేసులు నమోదవడంతో మే 7, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640 కి చేరినట్టు రాష్ట్ర...
రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్, రెమిడెసివిర్ తక్షణమే సమకూర్చాలి, పీఎంతో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ఆక్సీజన్ సరఫరాను రోజుకు 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ సరఫరా గురించి...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే 15 వరకు కఠిన జనతా కర్ఫ్యూ విధింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు రాష్ట్రంలో...
కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణను తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు బొగ్గులకుంట అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శనలో కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణలను తనిఖీ చేసారు. కోవిడ్ వ్యాప్తి...
లాక్డౌన్ ఉన్నప్పటికీ పౌరులు వ్యాక్సిన్ పొందేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలి: ప్రధాని మోదీ
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో అమిత్ షా, డాక్టర్ హర్ష్ వర్ధన్, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా...
కరోనాతో 24 గంటల్లో 853 మంది మృతి, మరో 62194 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గురువారం కూడా కొత్తగా 62,194 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 49,42,736 కి చేరింది....
ఎన్440కే కరోనా వైరస్ వేరియంట్ పై స్పష్టతనిచ్చిన ఏపీ వైద్యారోగ్య శాఖ
కరోనా వైరస్ వేరియంట్ B.1.36 (ఎన్440కే) పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. ఏపీలో ఎన్440కే వైరస్ వేరియంట్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని, అలాంటి పరిశోధన డేటా ఏమీలేదని ఏపీ...
ఏపీలో 1,10,147 కరోనా పరీక్షలు నిర్వహించగా 21954 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,10,147 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954 మందికి...
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా మే 8 నుంచి మే 16 వరకు లాక్డౌన్
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. బుధవారం నాడు ఒక్కరోజే 41,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే...














































