నానమ్మతో రాములమ్మ! : శ్రీముఖి లేటెస్ట్ వీడియో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన నానమ్మతో కలిసి టేస్టీ...
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు మే 31 వరకు వేసవి సెలవులు
వేసవి సెలవులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. మే 5 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తునట్టు ప్రకటించింది. ఉస్మానియా క్యాంపస్, జిల్లాల్లోని...
మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : 16 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 16 కోట్లు దాటింది. 16 కోట్ల వ్యాక్సిన్ డోసులను కేవలం 109...
మే 7న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక, టీఆర్ఎస్ పరిశీలకులను నియమించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....
దేశంలో ఒకేరోజు 382315 కరోనా పాజిటివ్ కేసులు, 3780 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 3,82,315 పాజిటివ్ కేసులు నమోదవగా, 3780 మంది మరణించారు. దీంతో మే 5, బుధవారం ఉదయానికి దేశంలో...
ఏపీలో నేటి నుంచే కర్ఫ్యూ, మార్గదర్శకాలు ఇవే …
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5, బుధవారం నుంచి కర్ఫ్యూ విధించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 5 నుంచి రెండువారాలు పాటుగా ప్రతి రోజు మధ్యాహ్నం 12...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం బెంగాల్ రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ మమతాబెనర్జీ చేత...
తెలంగాణలో కొత్తగా 6361 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6361 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 4,69,722 కి...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్కు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో 45...













































