4 సూత్రాలు పాటిద్దాం, కరోనా వ్యాప్తి అరికడదాం : మంత్రి ఈటల రాజేందర్
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ...
తెలంగాణలో కొత్తగా 1097 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1097 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,13,237 కి...
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, 22 మంది జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం సాయంత్రం భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ సంఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి...
ఏపీలో కరోనా : కొత్తగా 1730 పాజిటివ్ కేసులు, 842 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా 1730...
దేశంలో మళ్ళీ 7 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.14 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో కరోనా వ్యాక్సినేషన్...
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఈ ఉదయం నాకు కరోనా పాజిటివ్ గా...
ఉప్పును గూర్చి అద్భుతమైన సందేశం
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “ఉప్పు”...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 1321 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1321 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 3, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
మహారాష్ట్రలో 1-8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు రద్దు, పైతరగతులకు ప్రమోట్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతుల వరకు విద్యార్థుల పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం...














































