రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 29 మున్సిపాలిటీల్లో సమగ్ర అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలి
రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలలో ఉన్న 29 మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయుటకు భవిష్యత్ అవసరాలను గుర్తించి, నివేధికలు సిద్దం చేయాలని అన్ని శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
తెలంగాణలో ఆరు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్ లను మంజూరు చేయండి : సీఎం కేసీఆర్
కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో శనివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరులో,...
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా, మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీవరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం (జనరల్), ప్రథమ, ద్వితీయ సంవత్సరం...
పాక కళ అంటే ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1398 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,260 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1398 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 3,...
ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్, అక్షర్ పటేల్ కు కరోనా పాజిటివ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాలోనే జరగనున్న ఈ సీజన్ ప్రారంభానికి మరో ఆరురోజులే ఉండగా, ప్రస్తుత కరోనా పరిస్థితులు ఇబ్బంది కల్గించే...
ఆగస్టు 19, 20న టీఎస్ ఐసెట్-2021 నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను శనివారం నాడు ఐసెట్ కన్వీనర్ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష...
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: 24 గంటల్లో 49447 పాజిటివ్ కేసులు, 277 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 3, శనివారం కూడా 49,447 కరోనా కేసులు, 277...
నాగార్జునసాగర్ లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి, బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా నామినేషన్ల ప్రక్రియ మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు మొత్తం...
బంగ్లాదేశ్ లో ఏప్రిల్ 5 నుంచి ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధింపు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వరుస వేవ్ లతో కరోనా మళ్ళీ వణికిస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్, డెన్మార్క్, బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు...















































