మహారాష్ట్రలో కీలక పరిణామం, హోంమంత్రి పదవీకి రాజీనామా చేసిన అనిల్ దేశ్ముఖ్
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు సమర్పించారు. ముందుగా గతనెలలో అనిల్ దేశ్ముఖ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్...
కరోనా పాజిటివ్ రావడంపై స్పందించిన అల్లు అరవింద్, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి
ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాక...
మహారాష్ట్రలో కరోనా : 24 గంటల్లో 47288 కేసులు, 155 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల రోజువారీ కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 58 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఏప్రిల్ 5, సోమవారం కూడా...
దేశంలో 5 రాష్ట్రాల్లో పోలింగ్: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో రేపు ఒకేదశలో పోలింగ్
దేశంలో రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపటి పోలింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల...
హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.66.59...
తెలంగాణలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ అంటూ ఇటీవల నకిలీ ఉత్తర్వులు సర్క్యులేట్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదని, సోషల్ మీడియాలో ఉన్న జీవో కాపీ నకిలీదంటూ రాష్ట్ర ప్రభుత్వ...
దేశంలో కరోనా విజృంభణ: 24 గంటల్లో లక్షకుపైగా పాజిటివ్ కేసులు, ఇదే తొలిసారి
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చాక దేశంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో లక్షకుపైగా (1,03,558) కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత సెప్టెంబర్ 17న ఒకేరోజులో...
తెలంగాణలో కటింగ్, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తిశాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర...
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ విధింపు
రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేబినెట్ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే...
అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం : సీఎం వైఎస్ జగన్
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం జరిగిన ఘటనలో జవాన్ల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని...















































